అగ్ని మహా పురాణము
370 - అథః నరక నిరూణనమ్
అగ్ని రువాచః
ఆగ్ని దేవుడు పలికెను. శ్రోత్ర, త్వక్ నేత్ర, జిహ్వా, వాసికలు, జ్ఞానేంద్రియములు. ఆకాశము సర్వ భూత వ్యాప్తము, శబ్ద స్పర్శ రూప రసగంధములు ఆకాశాది గుణములు. పాయు ఉపస్థ, కర, పాద, వాక్కులు కర్మేంద్రి యము. ఉత్సర్గ, ఆవంద, గ్రహణ, ఆగమవ, వాగాదికములు వీటి కర్మల. పంచకర్మేంద్రియము, పంచ జ్ఞానేంద్రియ ములు, పంచేంద్రియముల విషయములు పంచ మహా భూతములు, మనస్సు, బుద్ధి మహత్తత్వము మూల ప్రకృతి అనునవి ఇరువది వాలుగు తత్వములు. పురుషుడు వీటి అన్నింటికీ అతీతుడు. మతోదకముల వలె ఈ రెండున పరస్పర సంయుక్తములై వియుక్తములై వుండును. రజస్సత్వ తమోగుణములు ప్రకృతినాశ్రయించి వుండును. ఆంతఃకరణోపాధి కల పురుషుడు జీవుడు. ఉపాధి రహితుడగు ఆ జీవుడే సర్వకారణ మగు బ్రహ్మ. పరమ పురుషుని తెలుసుకొనినవాడు పరమ పదమును పొందును. దేహము నందు ఏడు ఆశయములున్నవి. రుధిర, శ్లేష్మ, ఆమ, పిత్త, పక్వ, వాయు, మూత్ర ఆశయములని అవి ఏడు. శ్రీలకు ఎనిమిదవ గర్భాశయము కూడ వుండును. అగ్ని వలన పిత్తము, పిత్తము వలన పక్వాశయము ఏర్పడును. ఋతు కాలమున యోని వికసించును. గర్భాశయము పద్మము వలె నుండును. అచట వుంచబడిన వీర్యము గర్భాశయము చేరును. ఆ గర్భాశయము రజో వీర్యములను ధరించును.వీర్యము వలన శరీరము కాలక్రమమున కేశములు ప్రకటములగును. ఋతు సమయమున యోని వాత పిత్త కఫములచే ఆవృతమైనచో ఆది వికసిం చదు. బుక్కము వలన పక్కసము ప్లీహ యకృత కోషాగ, హృదయ, ప్రణ, తండక ములు ఏర్పడును. ఇవన్ని ఆ యము నందు నిబద్ధములై వుండును. పద్య మానమగు రసము యొక్క సారము నుండి ప్లీ హయకృత్ పుటును. రక ఫేసము నుండి పక్కసము పుట్టును. రక్త పిత్త తండకములు కూడ ఈ విధముగనే పుట్టుము. రక్త ప్రసారము వలన బుక్క పుట్టుము. రక్త మాంస ప్రసారము వలన పేగet ఏర్పడుమ. మానవుని పేగులు మూడున్నర దారలు వుండును. వేద వేత్తలగు పురుషుల యొక్కయు, స్త్రీల యొక్కయు పేగులు మూడు దారలుండును.రక్త వాయు సంయో గముచే కామము ఉదయించును. కథ ప్రసారమచే హృదయము ప్రకట మగును. అది కమలమ వలే వుడుమ. దాని ముఖము క్రిందికి వుండును. దాని మధ్య నున్న ఆకాశములో జీవుడుండిన, చైతన్యముతో సంబంధించిన అన్ని భావము లను దాని యందే వుండును. దాని ఎడమ ప్రక్క ప్లీహ, దక్షిణ భాగమున యకృత్ క్లోమములు వుండును. ఈ శరీర మున కన రక్తములను ప్రవహింపచేయు స్రోతస్సుల వలన భూతావ మానముచే ఇంద్రియముల ఉత్పత్తి జరుగుమ. నేత్రము లందలి శుక్ల మండలము కఫము వలన ఏర్పడును. ఇది తండ్రికి సంబంధించినది. కృష్ణ భాగము వాతము వలన కలుగును. ఇది తల్లి అంశమునకు సంబంధించినది. త్వజ్మండలము పిత్తముచే ఉత్పన్న మగును. ఇవి మాతృ . పితృ సముద్భవములు. మాంస, రక్త, కఫముల వలన జిహ్వయు, మేదో రక్త కవముల వలన, ఆండ కోశము ఉత్పన్న మగును. పారిజమునకు శిరస్సు హృదయము, నాభి కంఠము, జిహ్వ శకము రక్తము గుదము మూలాశయము గుల్ఫమూలు కండరములు అను పదునారు స్థానములు.
రెండు చేతులందున రెండు చరణము లందుమ వాలుగు పీటమునందను వెలుగు కంఠము నందున పాధాడి శిరః పర్వంత సకల శరీర మంతటను పదానారు జాలముణండును. మాంసజాం, స్నాయుజాల, శిరోజాల, ఆస్తిజాలముల వేర్వే రుగా రెండు మణి బంధనములందును గుల మలందును పరస్పరా బద్దములై వుండును. శరీరమున ఆరు కూర్చము లుండుమ. రెండు హ సమలు, రెండు పాదములు, కంఠము, మేడ్రము వీటి యందుండుమ. పృష్ణ మధ్య రాగమున మేరు దండము, దాని సమీపమున నాలుగు మాంసర జువులు, వాటిని బంధించి వుంచిన తొమ్మది పేశీలు వుండును. ఏడు సేవ నిలు వుండును. వాటిలో ఐదు శిరస్సునందను ఒకటి మేడ్రమునందును ఒకటి జీవ్వా యందును ఉండను, ఎముకలు పదు నెనిమిది వేలు. సూక్ష్మములు స్థూలములు కలిసి అరువది నాలుగు దంతములు. ఇరువది నఖములు హస్త, పాదము “అందలి శలాకలు, నాల్గు స్థానములందుండును. వేళ్ళలో అరువది పార్షుల యందు రెండు గుల్ఫములందు నాలుగు ఆరత్నుల యందు వాలుగు, జంఘల యందు నాలుగు వుండుమ. జానవుని యందు రెండేసి కపోలము లందు రెండు, ఊరువుల యందు రెండు ఫలక మూల భాగము లందు రెండు ఎముకలుండును. ఇంద్రియ స్థానము లందున శ్రేణ ఫలకమునందును - రెండేసి ఎముకలుండుమ. ఈగ మునఁదు కొంచెము ఎముకలుండును. ఇంద్రియ స్థానములందున శ్రోజనలకమునందును రెండేసి ఎముక లుండును. భగమునండు కొంచెము ఎముకలుండును. వీపుయందునలుబది యేదు కంఠమునందు నలుబదియైదు వుండును. గ్రీవ యందు ఇతృకమునందు అను ప్రదేశమునందు రెండేసి వుండును. లలాట, నేత, కపోల, నాసికా, పద, పరుళు తాలువులందు ఆర్థార్బుదము డెబ్బది రెండు అస్తువులుండును. 16స్సుయందు రెండు శంఖకములు, నాలుగు కపాలములు, వక్షస్థలమున పదునేడు ఆస్తులు వుండును. రెండు వందల పది సంధులు వుండును. వీటిలో శాఖలలో ఆరువది ఎనిమిది, యేబది తొమ్మిది, మధ్య యందు ఎనుబది మూడు వుండును. తొమ్మిది వందల స్నాయువులు వుండును. వీటిలో అంతర ప్రదేశమున రెండువందల ముప్పది వుండును. 'డెబ్బది ఊర్ధ్వగాములు శాఖలలో ఆరువందల స్నాయువు లుండును. పేశీలు ఐదువందలు వీటిలో నలుబది ఊర్థ్వగాములు శాఖలలో వాలుగు వందలు, అంతరాధి యందు అరువది వుండును. స్త్రీలకు పురుషుల కంటే, ఇరువది నాలుగు మాంస పేశీలు, వీటిలో పది స్తనములందును, యోని యందు పదమూడు, గర్భము నుదు నాలుగు వుండును శరీరము నందు ముప్పది వేల తొమ్మిడి యేబది ఆరువేలు దాడులుండును చిన్న చిన్న కాలువలు మడులలో నీరు ప్రవహింప చేసినట్లు ఈ నాడులు శరీరము నందంతటను రసమును ప్రవహింప చేయును. క్లైదలేపాదులు వాటి కార్యమే. డెబ్బది రెండు కోట్ల రోమకూపములు అంజలులు అను చెప్పబడు మజ్జమేదో, మూత్ర, పిత్త, శ్లేష్మ, మల, రక్త, రసము లను ఈ దేహమునందుండును. పూర్వ పూర్వ ఆంజలుల కంటే ఉత్తరోత్తర ఆంజలు ఒకటిన్నర రెట్టు అధికము. ఒక అంజలిలో సగము వీర్యము సగము ఓజస్సు వుండును. స్త్రీలలో రజస్సుకు సంబంధించిన నాలుగు అంజలులు వుండును. ఈ శరీరము మల దోషాదుల పిండము అని తెలుసుకొని దీని పై ఆసక్తిని విడువవలెను
అగ్ని మహాపురాణమున శరీరావయవ విభాగ వర్ణవమను మూడు వందల డెబ్బదవ అధ్యాయము సమాప్తము.
