అగ్ని మహా పురాణము
97 - అథ శివప్రతిష్టావిదానమ్
పరమేశ్వరుడు పలికెను. స్కందా! పాతః కాలమున నిత్యకర్మలు ముగించుకొని, ద్వారదేవతలను పూజించి, మండప ప్రవేశము చేసి, పూర్వోత్త విధానమున దేహశుద్ద్యాదులు చేసికొనవలెను. దిక్పాలకులను, శివకలశమును, వర్దినిని పూజించి, అష్టపుష్టిక తో శివలింగమును పూజించి, క్రమముగా హోమము చేసి, అగ్ని దేవుని తృప్తని చేయవలెమ. పిదప శివుని ఆజ్ఞ గహించి “ఆస్త్రాయ ఫట్” అని ఉచ్చరించుచు మందిరమునందు ప్రవేశించి, “అస్త్రాయ హరాం వట్ అని ఉచ్చరించుచు విఘ్నములను తొలగించుకొనవలెను. శిలకు సరిగా మద్యయందు శివలింగ స్థాపన చేయగూడదు. అట్లు చేయుటచే వేధదోష శంకకు ఆవకాశ ముండును. అందుచే మత్యభాగమును విడచి, ఒక యవ. లేదా ఆర్ధయవ ఈశాన్యము వైపు జరిగి శివలింగమును ఆధార శిలయందు స్థాపించవలెను. మూలమంతమును ఉచ్చరించుచు, అనంతనామధారిణియు, సర్వాధార స్వగ్రూపిణియు, సర్వవ్యాపినియు ఆగు శీలను సృష్టి యోగముతో స్థిరముగ స్థాపించవలెను. లేదా “ఓం నమో వ్యాపిని భగవతి శిరేచరే ధ్రువే స్త్రీం లం హీల్ స్వాహా” అను మంత్రముతో శివాస్య స్వరూప యగు ఆ కలమ పూజించవలెను. పూజ చేయుటకు ముందు “ఆధారశక్తి స్వరూపిణియగు ఓ శిలా! శివుని ఆజ్ఞ ప్రకారము నీవు ఇచట ఎల్లప్పుడును స్థిరముగా నుండుము” అని పార్థించవలేను. పూజానంతరము అవరోధినీ ముదతో శిలను స్థిరముగాస్థాపించ వలేను. వజము మొదలైన రత్న ములు, వట్టివేళ్ళు మొదలగు ఔషధులు, లోహము, సువర్ణము, కాంస్యము మొదలగు ధాతువులు, హరితాళాదులు, ధాన్యాది సస్యములు. వెనుక చేప్పిన ఇతర వస్తువులు, కమముగ ఒక్కచోటచేర్చి, ఇవన్నియు కాంత్యారోగ్యదేహవీర్య శక్తి రూపములు అని భావన చేయవలెను. ఈ విధముగ ఏకాగ చిత్తముతో భావన చేసి లోకపాల కులను, శివునకును, సంబంధించిన మంత్రములతో ఈ వస్తువులను ఒక్కొక్కటిగ, పూర్వాదికుండములందు వేయవలెను. టంగారముతో లేదా రాగితో చేసిన తాబేలు గాని, వృషభమును గాని ద్వారమునకు ఎదురుగా ఉండునట్లు చేసి.నదీతీరము నందలి మట్టిగాని, వర్వత శిఖరమునందలి మట్టిగాని, కలిపి, : మధ్యము నందున్న గర్త మునందు వేయవలెను. లేదా సువర్ణ నిర్మితమగు మేరువును, మధూక అక్షత ఆంజనములతో కలిపి ఆకుండమునందు వేయవలెను. లేడి, బంగాఢమతోగాని, వెండితోగాని చేసిన కృతిని, సకల బీజములతో, సువర్ణిముతో మధ్యనున్న కుండములో వేయవలెను. లేదో బంగారము, వీండీ లే సకలలోహమయ కలిచేసిన, సువర్ణ మయకేసరపలుగ ల వద్మమగు గాని, అనంత నాగ మూర్తి గాని ఆభట వేయవలెను, శక్తి మొదలు మూర్తి వరకును, లేదా శ క్తి మొదట శక్తి వరకును గల తత్వములను చేస్తాడిపుడక అసశనంగా ఏర్పరచి, దానిపై పాయసము గుగ్గులు పూయవలెను. పిదప వస్త్రముతో గర్త మను కప్పి కవచ ఆర్థవంతములతో రక్ష చేయవలెను.
ఆచార్యుడు దిక్పాలకులను బలి ఇచ్చి ఆచమనము చేసి, శీలాగ ర సంగ దోషనివృత్తికొరకై శివమంత్రముతో గానీ, అస్త్రమంత్రముతో గాని విధిపూర్వకముగ నూరు హోమమాల చేసి, పూర్ణాహుతి కూడ ఇవ్వవలేమ. వాస్తదేవతలకొరకై ఒక్కొక్క హోమము చేసి తృప్తి పరచి, హృదయమంత్రముతో దేవుని ఎత్తి మంగలవాద్య మంగల పాఠాదులతో తీసి, కోనిరావలెను. గురువు దేవునకు, ముందు వడచుచుండగా, యజమానుడు వాలుగు దిక్కులందు ఉన్న మూర్తిపాలుతో. దేవుని వాహనమునకు వెనుక నడవవలెను. దేవాలయాదులకు నాల్గు వైపుల త్రిప్పి, శివలింగమునకు భద్రద్వారము ఎదుట స్నానము చేయించి, ఆర్ఘ్య మిచ్చి. లోనికి. తీసికొని వెళ్లవలెను. తెరచిన ద్వారమగుండో గాని, ద్వారముకొరకై నిశ్చయించిన స్థానముగుండా.గాని దేవుని దేవాలయములోనికి తీసికొని వెళ్లవలెను. ఇది ఏదియు లేనిచో, ద్వారమును బంధించు కిందుగా గాని, శూన్యమార్గమునుండి గాని, లేదా ఆ శిల పైనుండి గాని ఆలయములోనికి తీసికొని వెళ్లవలెను. ఉప్మాశివప్రతిష్ఠావిధానమి రుని ద్వారమునుండియే లోనికి తీసికొని వెళ్లవలెను. కాని ద్వారస్పర్శ కలగకుండ తీసికొనివెళ్లవలెను. దేవాలయ ప్రారంభము జరుగుచున్నప్పుడు మాత్రం ఏమూలనుండి యైనను. శివలింగమును లోనికి తీసికొని వెళ్ళవచ్చును. స్థూల శివలింగమును లోనికి తీసికొనివెళ్ళునపుడు ఇదియే విధానము. గృహములో ప్రవేశించుటకు ద్వారమే మాఢ వీను విషయడు సాధారణమానవులకు గూడ తెలియును. ద్వారము లేనీ గృహమునందు ప్రవేశించినచో గోత్రనాశనే మగునని శాస్త్రము. శివలింగమును ద్వారము ఎదుట ఉంచి నానావిధము లగు వాద్యములతోను, మంగళధ్వనులతోను దూర్వాశతాదులు సమర్పించి “సము తిక్ష నమః” ఆని ఆనుచు మహాపాశుపతమంత్రమును పఠించవలెను. ఆచార్యుడు గర్తమునం దురచిన మటమును బైటకు తీసి, మూర్తీపాలకులతో కూడ దానిని యంత్రమునందు స్థాపించి, దానిపై కుంకుమాదిలోపముచేసి, శక్తి-శక్తిమంతుల ఏకత్వమును భాఎంచుచు, లయాంతమూలమంత్రము ఉచ్చరించుచు ఆలంబనలత మగు ఆ మటమును స్పర్శహర్వక ముగ గర్తమునందు స్థాపించవలేను.
బ్రహ్మ భాగములు ఒక ఆంశము గాని, రెండు అంశ ములుగాని, సగము ఆంశముగాని, ఎనిమిదవ అంత ముగాని, లేదా పూర్తి బ్రహ్మభాగమును గానీ గడ్డపంలో నుంచవలెను. నాభివర్యంతము దీర్చలతో కూడ సీసమును కప్పి, ఏకాగ్ర చిత్తడి, క్రింది గర్తమును ఇసుకతో పూడ్చి, “దేవా! నీవి. సుస్థిరముగా నుండునం” అని ప్రార్థించవలెను. ఇంగమ స్థిర మైన పిదప, రపవదతు డగు పరమేశ్వరుని శ్యానం చేసి, కక్ష్యంతమూల మంత్రోచ్చారణ చేయమ, లింగమును స్పృశించి, దానిపై నిష్కుశీకరణన్యాసము చేయవలెను. శివలింగ ప్రతిష్ఠ జరుగుచున్నప్పుడు ఏ ఏ దిక్కుల నైపున ఉడుతో ఆయా దీక్కుతి స్థాయిక. కుంత్రము లచ్చరించుచు పూర్ణాహుతితర్యంతము, హోమములు చేత్తక్షణ ఈటీవలేను. శివలింగమనండి శబ్దము వచ్చిశను, దాన్ని మఖాగము కడలినను, బద్ధలైనను మూలమంత్రముతో గాని, ఐపడపమంత్ర మతో గాని నూరు హోమములు చేయవలెను. ఇట్టి ఇతర దోషము లేవైన వచ్చినచో జీవశాస్తో కప్రకారము శాంతి చేయ వలేను. ఈ విధముగ శివలింగమునందు న్యాసము చేసినచో కర్తకు దోష మేదియు అంటదు. పిదప లక్ష్మణస్పర్శరూప మగు పీఠబంధము చేసి గౌరీమంత్రముతో దాని లయము చేసి, మరల పిండి పై సృష్టిన్యాసము చేయవలెను. లింగము ప్రక్క నున్న గర్తఛిద్రమును ఇసుకతోను, వజ్రలేపముతోను పూడ్చివేయవలెను. పిదప గురువు మూర్తిపాలకసమేతుడై శాంతి కలశమునందలి ఆర్ధజలముతో శివలింగమునకు స్నానము చేయించి, ఇతరకలశ లతోను, పంచామృతముతోనుకూడ స్నానము చేయించి, చందనాదులు పూసి, శివుని పూజించి, ఉమామహేశ్వర మంత్రములతో, లింగమద్రతో ఆ ఇరువురిని స్పృశించ వలెను. షడధ్వన్యాసపూర్వకముగా త్రితత్త్వన్యాసము, చేసి, మూర్తి న్యాస ధిక్పాలవ్యాస-కంగన్యాస-బ్రహ్మవ్యాస పూర్వ కముగ లింగమున జానశక్తిని, పీఠమున క్రియాశ క్లిని వ్యాసము చేసి, పిదప స్నానము చేయించవలెను. గంధముపూసి, రూపము సమర్పించి, వ్యాపధూపమున శివుని వ్యానముచేసి, హృదయమంత్రముతో పుష్పమాలా ధూపదీప వై వేద్య.వరములు సమర్పించవలెను. పిదప శివునిచే ఆచమనము చేయించవలెను. విశేషార్ఘ్య మిచ్చి, మంత్రము జపించి, పరమేశ్వరుని వరదాయకహస్తమున ఆ జపమును ఆర్పించి, “దేవా! సూర్యచంద్ర నక్షత్రములు ఉన్నంతవరకును నీవు మూ ర్తీకులతోడన ఈ క్లిపాలతాలతోడను కలిసి స్వేచ్చాను సారముగా ఈ ఆలయమున “సర్వదా నివసింపుము” అని ప్రార్ధించవలెను. పిదప ప్రణామము చేసి బైటకు వెళ్ళి హృదయమంత్రముతో గాని వృషభస్థాపన చేసి వెనుకటివలెనే బలి నివేదనము చేయవలెను.
పిదవ న్యూనత్వాదిదోషనిరాక రణము కొరకై మృత్యుంజయ మంత్రముతో సమిధలతో నూరుహోమములు చేయ వలెను. శాంతికొరకు పాయసహోమము చేయవలెను. పిదప “దేవా జ్ఞానపూర్వకముగ గాని ఆజ్ఞానపూర్వకముగ గానీ ఏ వైన లోపములు జరిగినచో వాటిని నీవు పూర్ణమ చేయను” అని ప్రార్థించీ యధాశక్తిగ సువర్ణ పత-భూమ్యాది సంపత్తి సమర్పించి, గీరావాడ్యాద్యుత్సవవలను గూడ సర్వకారణభూతుడును, అంబికాప్రాథుడును అగు శివునత ఏర్పరచ వలెను. పిడక నాలుగు దివసములు, అవిచ్చిన్నముగ దానములు, ఉత్సవములు చేయవలెను. ఈ పొలుగు దివసములలో మూడు దివరములు మంత్రజు డైన ఆచార్యుడు మూ ర్తిపాలకులతో కలసి హోమములు చేసి నాల్గవ దివసమాన హోరాహంతి ఇచ్చి, బహరూపమంత్రితో చరినివేదనము చేయవలెను. అన్ని కాండములనుండియు, సంవాహంతిచే శోధిత మైనో చదువుము. అర్పించవలెను. ఆవాలుగుదీనములును నిర్మాల్యము తీయకూడదు. నాల్గు దినముల తరువాత నిర్మాణము చలగించి, స్నానము చేయించి, హజ చేయవలెను. సాధారణలింగములందు సాధారణమంత్రములతో పూజచేయవలెను. లింగ చైతన్యమాను విడచి స్థాణువిసర్జనము చేయవలెను. అసాధారణలింగముల విషయమున “క్షమస్వ” ఇత్యాదికము చెప్పి విసర్జనము చేయవలెను. ఆవాహనము, అభివ్యక్తి విసర్గము, శక్తిరూపత అను ఈ ఐదు విషయములను ముఖ్యమైనవి. ప్రతిష్టాంతమున. స్థిరతాదిగుణ సిద్దికై ఏడు హోమములు చేయు పధ్ధతి కూడ ఉన్నది. శివుడు స్థిరడు,అప్రమేయుడు, ఆనాది, జోధస్వరూపుడు, సర్వవ్యాపి, అవినాశి, ఆత్మతృప్తుడు. మహేశ్వర సన్నిధి విషయమున ఈ నోములు చెప్పబడినవి.
“ఓం నమః శివాయ స్థిరో భవ నమః స్వాహా” ఇత్యాదికము ఆహుతి కామము. పిదప శివకలశమువంటి రెండు కలములను సిద్దము చేయవలెను. ఒక కలశ చే శివునకు స్నానము చేయించి రెండవది యజమానుని స్నానము కొరకు ఉంచవలెను. బలియిచ్చి ఆచమనము చేసి, శివానుజ పొంది బైటకు రావలెను. యాగమండపము వెలుపల ఈశాన్యమున చండుని స్థాపించి పూజించవలెను. పిదవ మండపమున, స్నానగర్బవతో సమానమైన ఉత్తమ పీఠముపై ఆపనము కల్పించి, వెనుకటి వలె న్యాసహోమాదులు చేయవలెను. ధ్యాదపూర్వకముగా సద్యోజాతాది స్థాపన చేసి, ఆచట బహ్మాంగ ములతో యథావిధిగా హజచేయవలెను. బహ్మంగములు వెనుక చెప్పబడినవి. మంత్రములతో పూజ చేయ విధానమును వినుము. “ఓం వ సద్యోజాతాయ హ్రూం ఫట్ నమః “ ఓంవిం వామదేవాయ హరాం ఫట్ నమః ఓం అఘోరాయ హ్రూం ఫట్ నమః, ఓం వేం తత్పురుషాయ హూం ఫట్ నమః ఓం వోం ఈశానాయ హూం వట్ నము అనునవి. మంత్రములు. ఈ విధముగ జపము తర్పణము చేసి, స్తుతి పూర్వకముగా “ఓం” చండేశా! శివుడు ఉన్నంత వరకు నీవు కూడ ఇచటనే ఉండము, అజ్ఞానవశమున నేను చేసిన కర్మదోషము లన్నియు నీ కృపచే హారము: లగు గాక. ఆ-లోపములను నీవే హర్లమణ చేయవలెను. అని పార్థించవలె. బాణలింగమునందును, లోహమయ లింగమునందును; సిద్ధలింగమునందును, స్వయంకు లింగమునందును, ఇతర తిమలయందును ఊ్న న్మీల్యమ విషయమున చండేశ్వర నకు అధికారము లేదు. అదే ఆశయోపతియుక్తుడగు యజమానుని విషయమునందును, స్థండివేళ విదియంలో గూడ. చండేశునకు అథికారములేదు. చండుని పూజచేసి, స్నానము చేయించు గురవే పత్నీ పుత్ర సమేతుడై న యజమానునకు పూర్వము స్థాపించిన కలళలోని జలమటితో స్నానము చేయించవలెను. స్నానము చేయించిన గురువును యజమానుడు మహేశ్వరుని వలే పూజించి, ధనలోభము చేయక, కూసువర్ణాది దక్షిణా ఈయవలెను.
పిదప, మూర్తి పాలకులను, జపకర్తలను, జ్యోతిష్కుని, శిల్పిని యధావిధిగా పూజించి, దీననాధాదులకు భోజనము పెట్టవలెను. పేదవ యజమానుడు గురువును.”పూజ్యా సంముఖకరజమునకై మీకు కష్టము ఇచ్చినందుకు క్షమింపుమ. నీవు కరుణాసాగరుడవు. అందువలన సకలాపరాధములను క్షమింపుము” అని హార్థించవలెను. ఈ విధముగ పార్ధించు యజమానునకు, గురువు కుశ-పుష్పఅక్షతలతో, నక్షత్రమువలె ప్రకాశించుచున్న ప్రతిష్టాజన్యపుణ్య సత్రను, ఆర్పించ వలెను. పాశుపత మంతజనము చేసి, పర మేశ్వరునకు నమస్కారము చేసిన పిదప భూతగణములకు బలిఇచ్చి, వాటి నన్నింటిని ఈ విధముగ దగ్గరకు తీసికొని “పరమేశ్వరుడు ఉన్నంత కాలము మీరిచట ఉండవలెను”, అవి పార్ధించ వలెము, వస్త్రాదియుక్త మగు. యాగ మండపమును గురువు తీసికొనవను, ఉపకరణ సహితమగు స్నాపన మండపమన శిల్ని తీసికొనవలెను. ఆగమోక్తమంతములతో అన్యదేవతా స్థాపన చేయవలెమ.. సూర్యుని యందున్న వివిధ వర్షముల పకారము, ఆ దేవతల వర్ణములుండును. ఆ దేవతలు తమ తైజస తత్త్వమువ వ్యాప్తులై, యున్నారని ఖావన చేయవలెమ సాధ్యాది దేవతలు, నదులు, ఔషధులు, క్షేతపాలులు, కింనరులు మొదలగు వారు పృథివీ తత్త్వాశితులు సరస్వతీ లక్ష్మి. నదుల పానము జలమునందని కొన్ని చోట్ల చెప్పబడినది. భువనాధిపతులకు వారున్నదే స్థానము, అహంకారము, బుద్ధి, పకృతి అను మూడు తత్త్వములు ఇహ్మ స్థానము తన్మాతలు మొదలు. ప్రధానము వరకును ఉన్న మూడు తత్త్వములు విష్ణస్థానములు అండత్తాది శుద్ధ విద్యాంతతత్త్వములు న్యాశ గణమాతృకా యక్షరాజ కార్తి కేయ గణేశల స్థానములు, మాయాఖకటేశ ము మొదలంక క్తి పర్యంతముఉన్న తత్త్వములు శివా శివుఅడున ఉగజలియగ సూర్యునకును స్థానములు వ్యక్త వతిమూరదృను ఈశ్వర శర్యంతమని చెప్పబడినది. స్థాపన సామగిరిలోవున్న కూధ్కాడలను, రత్నాది పంచవర్ణన అమ, దేశఓకఓక్రింద మన్న గర్తములో వేయవలెను. ఐదు బ్రహ్మ శిలలకు మాత్ర వేయగూడదు.
ఆలయగర్భమును ఆరు భాగములుగా విభజించి ఆరవ భాగమును విడచీ ఐడవ భాగమునందు దేవతాప్రతిజ్ఞ చేయ పరు లేదా ఆలయగళ్ళమును ఎనిమిది ,ఆగమలు చేసి ఏడవ భాగమున విగ్రహ ప్రతిష్ణ చేసినచో సుఖావహ మగువ. చిత్ర వయ విగ్రహములను స్థాపించినపుడు ధారణ ద్వారా పంచభూతశుద్ధి కలుగును. స్నానాదికమును తొలముతో కాక మానసికముగా చేయవలెను. విగ్రహమును .రత్నా దిభవనములందు ఉంచవలెను. నేత్రోన్మీలన ఆసనాదుల కల్పన చేయుట మంచిది. చిత్రములు చెడిపోకుండుటకై వాటి పూజ, జలత హితపుష్పములతో చేయవలెను. ఇపుడు చలలింగస్థానవావిధానము చెప్ప బడుచున్నది. గర్భస్థానమును మూడు లేదా ఐదు భాగములు చేసి ఒక భాగము విడచి, మూడవ భాగమునందు గాని రెండవ భాగమునందు గాని లింగమును స్థాపించవలెను. వాటి పీఠములు కల్పన గూడ ఈ విధముగనే చేయవలెను. లింగమారి తత్వ భేదమును బట్టి పూజాప్రక్రియలో భేద ముండును. స్ఫటికాడిలింగముల సంస్కారము ఇష్టమంత్రము చేయవలెను. బ్రహ్మలా రత్నాదుల నివేదనము ఆవశ్యకము కాదు పిండికాయోజనము గూడ మానసికముగకి చేయవలెను. స్వయంభూలింగ బాణ లింగాదులను సంస్కారాదినియమము లేదు. సంహిలామంత్రములతో వీటికి స్నానము చేయించవలెను. వాటికి న్యకహోమాదుణ వైదిక విధిచేతనే చేయవలెను. నదీ-సముద్రద్యుద్ధతలింగముల స్థాపన వెనుకటివలెనే కేయవలెను. ఇహలోకమున మృత్తికాపిష్టి దులతో చేసిన శివలింగము తాత్కాలికము. హజవకాలము నందు మాత్రమాత్రమే లింగ నిర్మాణము చేసి వీక్షణాడులతో దానికి శుద్ది చేయవలెను. పిడప యథావిధిగ పూజ చేయవలెను. పూజానంతరము ముత్రోచ్చారణము చేయుచు, లీనలు స్థాపించుకొని ఆ లింగమును జలమలో పడవేయవలేమ. ఒక సంవత్సరము అట్లు చేయుట చే ఆ లింగము, ఆ లింగపూజయ మనోవాంఛిత నలము నిచ్చును. విష్ణ్వాదిదేవ తాజ్ఞానోదయం క్తము లగు మంత్రములు వేరుగా నుండును. ఆ మంత్రములతోడనే ఆ దేవతలు స్థాపన చేయవలెను.
ఆగ్నేయ మహపురాణము నందు శివ ప్రతిష్టావిధివర్తన మను తొంబదియేడవ అధ్యాయము సమాప్తము.
