అగ్ని మహా పురాణము

Table of Contents

261 - అథ సామవిధానమ్

పుష్కర ఉవాచః

పుష్కరుడు చెప్పెను : యజుర్విధానము చెప్పితిని. ఇపుడు సామవిధానమును చెప్పెదను వైష్ణవీసంహిత జపించి దశాంశ హోమము చేసినవాడు సమస్తములను పొందును. దాంధసిసంహితను యథావిధిగా జపించినవానిని శంకరుడు అనుగ్రహించును. స్కందసహితను జపించుటచే ప్రసన్నత లభించును. “యతఇంద్రభవామహే” (1321) ఈ మత్రమును జపించుట చే హింసాదోషము నశించును. “ఆగ్నిస్తిగ్మేన” (22) అను మంత్రమును జప్పిచు అవకీర్తి పాపవిముక్తుడగుమ. “పరితోషించతాసుతం” (512) అను సామమంత్రము సమ స్తపాపవినాశకము. పొరపాటుచే నిషిద్ద వస్తువులను విక్రయించినవాడు “కృతవతీ భువనా” ఇత్యాదిమంత్రములను జపించవలెను. ఆద్యానోదేవసవితః (141) ఆను మంత్రము దుఃస్వప్ననాశకము. పరశురామా! “అబోద్యగ్నిః” (1746) అను మంత్రముచే మృతహోమము చేసి మిగిలిన ఘృతముతో మేఖలబంధమును తడిపి దానిని గర్భస్రావముతో బాధపడుతున్న స్త్రీలకు కట్టవలైను, పుట్టిన పిల్ల వానికి పైమంత్రము అభిమంత్రించి మణికట్టవలెను. సోమరాజానం (91) ఆను మంత్రమును జపించు పైచే రోగివ్యాధి విముక్తుడగును. సర్పసామప్రయోగము చేయువానికి సర్పథ దుముండదు. “మా పాపలాయనో” (18) అను మంత్రము నూరు హోమములు. చేసి శతావరీయుక్త మగు మణిని కట్టి.లో తృథ యముంగదు “దీర్ఘతమస్కోర్కః” అను మంత్రము ఈ హోమము చేసినచో అధిక అన్న మా:లించును. “సమన్వయంతః” (607) అను మంత్రమును జపించువాడు దప్పికతో మరణించడు. “త్వమిమావఓషధీః (604) అను మంత్రమును జపించువాడు ఎన్నడున వ్యాధిగ్రస్తుడు కాడు. దేవ ప్రతసామను మార్గమునంద జపించువాడు తయవిముక్తుడగును. “యదిందోఽనువయత్” (148) అను మంత్రమతో హోమము చేసిన సౌభాగ్యవృత్తికలుగును. ఓ పరశురామా! “భగోవచితో” (449) అను మంత్రమును జపించి కండ్లకు కాటుక పెట్టినచో ఆది హితకరము సౌభాగ్యవర్ధకము అగును. సందేహములేడ. ఇంద్రశబ్దముతో ప్రారంభమగ శత్రవర్గ పను ఒపించిన సౌభాగ్యవృద్ధి కలగును. “పరిప్రియారివఃకవి” ఆనుమంత్రము రానపొందగోరిన స్త్రీకి వినిపించినచో ఆమె అతని పై అనురక్తురాలగున. సందేహము లేదు, రథంతర సామ వామ దేవ్య సామవలు బ్రహ్మవర్చస్సును వృద్ధి పొందించును.

 “ఇంద్రమిద్గాథినో” (198) అను మంత్రము జపిం) ఘృతమితుల వదా చూర్ణమాను ప్రతిదినము దాలునికి తినిపించినచో ఆతడు శృతిధరుడు (ఒక్కమాటు వినగనేలపకముంచుకొచవాడు) అగున రతతరనేషన జిపించి దానితో హోమలేసినచో నిస్సంశయమగ పుత్రుడు లభించున “మయిశ్రీః” 602 అను లక్ష్మీవర్ధకమగు మంత్రమును జపించవలెన వైరూప్యాష్టకమును ప్రతిదినమ పఠించువానికి లభించును. సప్తాష్టకమన ప్రయోగించువానికి సమస్త కాషాలు లభిఃచును. ప్రతిదినము ప్రాతఃసాయంకాలములందు ఆలస్యవలేని వాడై “గవ్యేమనోయధా” (186) అను మంత్రమతో గోవు ఉపస్థానము చేయు వాని ఇంటిలో సర్వం గోవులుండును. “వాత ఆవాలుభేషజం” (184) అను మంత్రమతో నేతితో కలిపిన ఒక ద్రోణముయవన యథావిడిగా హోమము చేసినవాడు సమస్త మాయను తొలగించును “ప్రదైవోదాసో” (51) అను మంత్రముతో తిలహోమము చేయుటచే అభిచారకర్మతొలగును. “ఆభిర్వాహరనోవమో” (282) అను సామక ఆతమన వషట్ కారమచేర్చి ఆవనూనెతో తడిపిన సమిధలను కోపమాతో హోమము చేసినచో యుద్దమ నందు జయము లభించను గాడిద మంత్రము వామదేవ్య మంత్రము రథంతర బృహద్రస మంత్రుల నిస్సంశయమగ సర్వపాపవినాశకమ2. విద్వాంసుడు సుందరమైన పిష్టమయముంగు గజములను ఆక్వపము మనుష్యులు నిర్మించి శత్రు పక్షమునందలి ప్రధాన వీరులన లక్ష్యముగ నిలిపి తడిసిన ఆ పిష్టమయ పురుషులప పక్కముక్కలుగా చేసి వాటిని ఆవనూనెలో తడిపి క్రోధపూర్వకముగ “అభిర్వాతూరనోనమో” (288) అను మంత్రమతో హోమము చేసిన యుద్ధము నంద విజయము లభించును.

అగ్నిపురాణమునంద సామవిధానమవ రెండు వందల అరువది ఒకటవ అధ్యాయము సమాప్తము.