పరమేశ్వరుడు పలికెను.ఇపుడు బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు సంబంధించిన త్రిఖండిని గూర్చి చెప్పెదను. 'ఓం' “ఓం నమో భగవతే రుద్రాయ నమః......... వచనం శుభమ్' అను (మూలోక్త మగు) బ్రహ్మఖండపదమునందు రుద్ర మంత్రమునకు సంబంధించిన నూటఇరువది అక్షరములున్నవి. “ఓం నమశ్చాముక్తే..........విచ్చే స్వాహా” అను (మూలోక్త మగు యథోచితాక్షరములు గల రెండవ మంత్రఖండము విష్ణుఖండపదము' ఓం నముళ్చాముణే నమో విచ్చే అను (మూలోక ) మంత్రమా మహేశ్వర ఖండము. ముప్పదియొక్క పదములు గలది. దీనిలో నూట డెబ్బదియొక్క అక్షరము లున్నవి. ఈ మూడు ఖండములకు 'త్రిబండి” అని పేరు. ఈ త్రిఖండి మంత్రమునకు ఆద్యంతములందు హేం ఘోం లను పంచప్రణవములను చేర్చి జప పూజాదులు చేయవలెను. హేం ఘోం శ్రీ కుట్టికాయైనమః అను మంత్రమును త్రిఖండీ వదములసంధులయందు చేర్చవలేను. ఆకులాదిత్రిమధ్యగ, కులాదిత్రిమధ్యగ, మధ్యమాదీత్రిమధ్యగ, పాదత్రిమధ్యగలు నాలుగు ధనలగు మంత్ర పిండములు. మూడున్నర మాత్రలుగల ప్రణవమను మొదట చేర్చి విటి ఇపముమ, పూజను, చేయవలెను. పిదప ఓం క్రౌం శిఖాభైరవాయ నమః' అను భైరవశిఖామంత్ర జపము, పూజ చేయవలెను. స్ఖీం స్ఖీం స్ఖీం ఇవి మూడు సబిజత్ర్యక్షరములు; ప్రాం ప్రాం-హీం ఇవి నిర్చిత్ర్యక్షరములు. విలోనక్రమమున క్ష మొదలు క వరకు నున్న ముప్పది రెండు అక్షరమాల వరమాలకు అలా అని పేరు. దీనికి అనులోమక్రమమున సకులా అని పేరు.
శశినీ - భావనీ - పావనీ - శివ - గాంధారీ - 'ఇ' పిణ్డాక్షి - 'వ' అజరా - 'య'కుమారీ . “న'కాలరాత్రీ - ‘దిసంకటా _ 'ధ' కాలికా - 'ప'శివా - 'ణ' భవ మోరా - 'ట'బీభత్సా - 'త'విద్యుతా - 'ఠ'విశ్వంభరా - శంసినీ - 'ఉ'విశ్వంభరా - 'ఆ'శంసినీ - 'ద'జ్వాలామావినీ - కరాలీ - దుర్జయా - రజ్జీ - వామా - జ్యేష్టా - రౌద్రీ - 'ఖ' కాలీ - ''కులాలమ్బీ అనులోమా - 'ర'పిజ్జినీ - 'ఆ' వేదినీ - 'ఐ' రూపీ - 'వై'శాంతిమూర్తి - కలాకులా - 'ఋ'ఖడ్గనీ - 'ఉ'వనితా - గాకులా - 47'సుభగా - వేదనాదినీ - కరాళీ - 'ఆం' మధ్యనూ 'ఆ?' అపేతరయా అను శక్తులను యోగపీఠముపై క్రమముగా పూజించవలెను. “స్ఖాం స్ఖీం స్ఖేం మహాభైరవాయ నషః” అనునది మహాభైరవపూజానంత్రము. బ్రహ్మాణి ఆష్టకదలమున - అక్షద్యా - ఋక్షకర్ణి - రాక్షసీ - క్షపణా - యా - పింగాక్ష - అక్షయా - మేమా అను శక్తులుండును. ఇలా - లీలావతీ - నీలా - లంకా - లంకేశ్వరీ - లాలసా - విమలా - మాలలు మాహేశ్వరీ అష్టకమున నుందురు. హుతాశనా - విశాలాక్షి - హ్రూంకారీ – బడతాముఖి - మహారవీ - క్రూరా - క్రోధా - ఖరా ననా అనువారు కౌమారీశరీరమునుండి ప్రకట మైనవారు: పర పూజితలై సకలసిద్ధులను ఇచ్పేడర్ల సర్వజ్ఞాతరలా - తారా- ఋగ్వేదా - హయావనా - సాంహరా - స్వయంగ్రాహాశ్వత్ అను ఎనమండుగుర శక్తులు వైష్టవికులమువ ప్రకట మైనవారు. కాలుజిహ్వ - రక్తాక్షి - విద్యజ్జిహ్వ - శరంకిణి - మేఘనాదా - ప్రచండోగా - కొలకరి - కవి ప్రియలు వారాహీకులమునం దుత్పన్న మైనవారు. విజయము కోరువాడి ఈ శక్తులు పూజించవలెను. చంపా - చంపోవతీ - ప్రచంపి - జ్వలితాననా - పిశాచీ - పిచువ కా - లోలుపా ఆనువారు ఇంద్రాణీ శ క్తికులమునం దుత్పన్న మైనవారు. పావనీ - యాచనీ - వామనీ - దమనీ - బిల్లు వేలా - బృహతుక్షీ - విద్యుతా - విశ్వరూపిణులు చాముండాకులోత్పన్నలు, వీరిని మండలమునంద పూజించినచో విజయము నీతురు. యమజిహ్వా - జయ నీ - దుర్లయా - యమాంతికా - బిడాలీ - రేవతీ - జయా - విజయలు మహాలక్ష్మీ కులమునదుత్పన్న మనవారు. ఈ విధముగ ఎనిమిది అష్టకములు వర్ణింపబడినవి.
ఆగ్ని మహాపురాణమునందు ఆష్టాష్టకాదిక మను నూటనలుబదియారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 146 of the Agni Purāṇa is as follows:
Sixty-four (8 × 8) devī-forms arranged in eight groups of eight are described. Agni presents each group as presiding over one of the eight directions along with its intermediate quarter, constituting a complete maṇḍala of divine feminine power. Each devī in the aṣṭāṣṭaka has her own weapon, vehicle, colour, and bīja-mantra. The collective worship of all sixty-four is said to activate every dimension of śakti and bestow comprehensive protection. The chapter connects this system to the broader Śākta understanding of the devī-maṇḍala as a map of cosmic energy.