1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

215 - తర్పణ విధి వర్ణన

(గరుడ పురాణంలో తర్పణల యొక్క అవశ్యకర్తవ్యాలు మాత్రమే ఇవ్వబడ్డాయి. మరింత జ్ఞానం కోసం “నిత్యకర్మ పూజా ప్రకాశ’ మనే గ్రంథాన్ని సంప్రదించాలి)

తర్పణలను ఈ క్రింది మంత్రాలతో ఇస్తే దేవగణాలూ పితృగణాలవారూ సంతోషిస్తారు. సర్వప్రథమంగా ఓం మోదాస్త్రృష్యంతాం తో మొదలుపెట్టి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దోసిలితో జలాంజలులివ్వాలి. మొత్తం మంత్రాలివి.

ఓం మోదాస్త్రృష్యంతాం । ఓం సుపర్ణా సృష్యంతాం ।

ఓం ప్రమోదాస్తృప్యంతాం । ఓం భూతాని తృప్యంతాం ।

ఓం సుముఖా సృష్యంతాం । ఓం భూతగ్రామాశ్చతుర్విధా స్తృష్యంతాం ।

ఓం దుర్ముఖా స్తృష్యంతాం । ఓం దక్ష స్తృష్యతాం ।

ఓం విఘ్న స్తృష్యంతాం । ఓం ప్రచేతసా స్తృష్యంతాం ।

ఓం విఘ్న కర్తార స్తృష్యంతాం । ఓం మరీచీ స్తృష్యంతాం ।

ఓం ఛందాంసి తృష్యంతాం ఓం అత్రి స్తృష్యతాం ।

ఓం వేదో స్తృష్యంతాం । ఓం అంగిరా స్తృష్యతాం ।

ఓం ఓషధయ సృష్యంతాం । ఓం పులస్త్య స్తృష్యతాం ।

ఓం సనాతన స్తృష్యంతాం । ఓం పులహ స్తృప్యతాం ।

ఓం ఇతరా చార్యా స్తృష్యంతాం । ఓం క్రతు స్తృష్యతాం ।

ఓం సంవత్సర స్సావయవ స్తృష్యంతాం । ఓం నారద స్తృప్యతాం ।

ఓం దేవా స్తృష్యంతాం । ఓం భృగు స్తృప్యతాం ।

ఓం అప్సరస స్తృష్యంతాం । ఓం విశ్వామిత్ర స్తృష్యతాం ।

ఓం దేవాంధకాస్తృప్యంతాం । ఓం కశ్యప స్తృప్యతాం ।

ఓం సాగరా స్త్రృష్యంతాం । ఓం జమదగ్ని స్తృష్యతాం ।

ఓం నాగాస్త్రృష్యంతాం । ఓం వసిష్ఠ స్తృప్యతాం ।

ఓం పర్వతా స్తృష్యంతాం । ఓం స్వాయంభువ స్తృప్యతాం ।

ఓం సరిన్మనుష్యాయక్షా స్తృష్యంతాం । ఓం స్వారోచిష స్తృప్యతాం ।

ఓం రక్షాంసి తృప్యంతాం । ఓం తామస స్తృష్యతాం ।

ఓం పిశాచా స్తృష్యంతాం । ఓం రైవత స్తృప్యతాం ।

ఓం చాక్షష సృష్యతాం । ఓం ధవ స్తృష్యతాం ।

ఓం మహాతేజా సృష్యతాం । ఓం అనీల స్తృప్యతాం ।

ఓం వైవస్వత సృష్యతాం । ఓం ప్రభాస స్తృప్యతాం ।

ఓం ధృవ స్తృష్యతాం ।

అనంతరం సాధకుడు నివీతియై అనగా జంధ్యమును మాలవలె ధరించి ఈ క్రింది మంత్రాలతో తర్పణలివ్వాలి.

ఓం సనక స్తృప్యతాం ।

ఓం సనాతన స్తృప్యతాం ।

ఓం కపిల స్తృప్యతాం ।

ఓం ఆసురి స్తృప్యతాం ।

ఓం వోఢు స్తృష్యతాం ।

ఓం పంచశిఖ స్తృప్యతాం ।

ఓం మనుష్యాణాం కవ్యవాహ స్తృష్యంతాం ।

ఓం అనల స్తృప్యతాం ।

ఓం సోమ స్తృష్యతాం ।

ఓం యమ స్తృష్యతాం ।

ఓం అర్యమా తృప్యతాం ।

తరువాత జందెమును ప్రాచీనావీతి దశలో అనగా కుడిభుజం పైకి వుంచి ఈ క్రింది మంత్రాలతో తర్పణలివ్వాలి.

ఓం అగ్నిష్వాత్రాః పితర స్తృష్యతాం ।

ఓం సోమపాః పితర స్తృప్యతాం ।

ఓం బర్హిషదః పితర స్తృప్యతాం ।

ఓం యమాయనమః । ఓం ధర్మరాజాయనమః ।

ఓం మృత్యువేనమః । ఓం అంతకాయనమః ।

ఓం వైవ స్వతాయనమః । ఓం కాలాయనమః ।

ఓం సర్వభూతక్షయాయ నమః ।

ఓం ఔదుంబరాయనమః । ఓం దుధ్నాయనమః ।

ఓం నీలాయనమః । ఓం పరమేష్ఠి నే నమః ।

ఓం వృకోదరాయనమః ।ఓం చిత్రాయనమః ।

ఓం చిత్ర గుప్తాయనమః । బ్రహ్మాది స్తంబ పర్యంతం జగత్తృష్యతు ।

ఓం పితృభ్యః స్వధా నమః ।

ఓం పితా మహేభ్యః స్వధా నమః ।

ఓం ప్రపితా మహీభ్యః స్వధానమః ।

ఓం మాతృభ్యః స్వధానమః ।

ఓం ప్రమాతా మహేభ్యః స్వధా నమః ।

ఓం వృద్ద ప్రమాతా మహేభ్యః స్వధానమః । తృప్యతామితి ।

పితరులను ధ్యానిస్తూ ఈ క్రింది మంత్రాలను పఠించాలి.

ఓం ఉద్రతా మవర, ఓం అగ్ని రసోనః,

ఓం జయంతునః, ఓం ఊర్జ, ఓం పితృభ్య,

ఓం యే చేహ, ఓం మధువాతా, ఓం నమో వః పితరో...

అనే మంత్రాలను పూర్తిగా చదివి, ధ్యానించి, ఈ క్రింది మంత్రాలతో మరల జలాంజలు లివ్వాలి.

ఓం పితృభ్యః స్వధాయిభ్యః నమః ।

ఓం పితామహేభ్యః స్వధాయిభ్యః స్వధా నమః ।

ఓం ప్రపితా మహేభ్యః స్వధాయిభ్యః స్వధానమః ।

ఓం మాతామహేభ్యః స్వధానమః ।

ఓం ప్రమాతా మహేభ్యః స్వధానమః ।

ఓం వృద్ధ ప్రమాతా మహేభ్యః స్వధానమః మున్నగునవి.

చివరగా బట్టలు పిండిన నీళ్ళతో, వ్యక్తి యొక్క వంశంలోని, పుత్ర హీన జనుల కొఱకు ఈ క్రింది మంత్రంతో తర్పణలివ్వాలి.

యేచాస్మాకం కులేజాతా

అపుత్రా గోత్రిణో మృతాః ।

తే తృష్యంతు మయాదత్తం

వస్త్ర నిష్పీడనోదకం ॥