ఉమా మహేశుల వివాహ మిట్లు జరుగగా నింద్రాదులగు నమరు లెల్లరు నమందానంద భరితులయి మహేశ్వరుని కిం బ్రణమిల్లి తొలి పలుకుల నిట్లు వినుతింప దొడగిరి.
ఇట్లు జగత్పతి భగవంతుడు నయిన యుమాపతి యెల్ల సురులచే వినుతుడై ఓ నిర్జరులారా! మీకు నేను జూడ సౌమ్యుడ నైతిని. వేగము వరము కోరుడు ఒసంగెద. సందియము లేదనగా “ఆ వరము నీ చేతనే యుండు గాక! కార్మావసర మందు దాని నిత్తువు గాక! అని దేవత లనగా నాయనయు వల్లెయని ప్రమథ గణములతో స్వభ వనమున కేగెను. అద్భుతమైన యీ శివ కల్యాణ మహోత్సవము దేవ భూదేవుల సమక్షమున గానము చేయు నతడు గణేశ భావము నంది సుఖించును.
ఈ శివ స్తుతిని చదివిన విన్న యాతడు సర్వ పుణ్య లోకముల వసించి దేవేంద్రు డట్లు దేవతలచే బూజింప బడును.
Summary of chapter 37 of the Brahma Purāṇa is as follows:
The famous narrative of Dakṣa's sacrifice and its destruction is narrated. Dakṣa, father of Satī (Śiva's first wife), holds a great yajña to which he deliberately does not invite Śiva. Satī, consumed by grief at this insult to her husband, immolates herself in the sacrificial fire. Śiva, overcome with fury, sends Vīrabhadra and a great host of gaṇas who destroy the sacrifice, wound and kill many Devas, and wreak cosmic havoc.